జాతీయ వార్తలు
దళితులపై దాడులు పెరుగుతున్నాయి:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 May 2018
బెంగళూరు: దేశంలో దళితులపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు కల్గిలోని ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘బేటీ బచావో..బేటీ పడావో నినాదం ‘బేటీ బచావో బీజేపీ ఎమ్మెల్యేసే’గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. దళిత మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దాడిచేస్తే ప్రధాని నోరు విప్పటంలేదని అన్నారు.