జాతీయ వార్తలు

పొగమంచుతో కొన్ని రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 28 వరకు వివిధ ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. కాగా, ఇప్పటివరకు దిల్లీ - విశాఖ మధ్య వారంలో మూడుసార్లు నడుస్తున్న ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌ను ఇక నుంచి ప్రతిరోజూ నడుపుతారు.