జాతీయ వార్తలు
రాజాజీ హాలు వద్ద తోపులాట:ఇరువురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 August 2018
చెన్నై: కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచిన రాజాజీ హాలు వద్ద తోపులాట జరిగింది. తమ ప్రియతమ నేతను దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో తోపులాట జరగటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 33మంది గాయపడ్డారు. కాగా కార్యకర్తలు సంయమనం పాటించాలని కరుణానిధి కుమారుడు స్టాలిన్ విజ్ఞప్తిచేశారు.