జాతీయ వార్తలు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఎన్నిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 August 2018
ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్డీయే అభ్యర్థిగా పోటీలో దిగిన హరివంశ్(జేడీయూ) ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్(కాంగ్రెస్) బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరవగా ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాగా... ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ సింగ్కు 125 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 98 ఓట్లు వచ్చాయి.