జాతీయ వార్తలు

మూడేళ్లలో నక్సలిజం లేకుండా చేస్తాం:రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: రానున్న మూడేళ్లలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన లక్నోలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఆఫీసులో జరిగిన రాపిడి యాక్షన్ ఫోర్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో ఉండే వామపక్ష తీవ్రవాదం నేడు 10 నుంచి 12 జిల్లాల్లో మాత్రమే ఉందని, దీన్ని కూడా రానున్న కాలంలో తుదిముట్టిస్తామని చెప్పారు.