జాతీయ వార్తలు

తమిళనాడులో 269 మంది మృతి : రాజ్‌నాథ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 269 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోకసభలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సహాయ చర్యల కోసం 30 ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు రంగంలోకి దిగాయన్నారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో నీరు చేరడంతో ఆ స్టేషన్‌ను మూసివేశారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు మరింత సాయం అందిస్తామని ఆయన అన్నారు.