జాతీయ వార్తలు

బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజిఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజిఫర్‌నగర్‌లో 12 ఏళ్ల దళిత బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఐదుగురు వయసు 14 నుంచి 16 ఏళ్లు మాత్రమే అని వెల్లడించారు.