జాతీయ వార్తలు

నదిలో పడ్డ వాహనం:11 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్టావర్‌లో మాచెల్ మాత దర్శనానికి వెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 11మంది చనిపోగా, బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతుంది.