జాతీయ వార్తలు
నదిలో పడ్డ వాహనం:11 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 August 2018
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్టావర్లో మాచెల్ మాత దర్శనానికి వెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 11మంది చనిపోగా, బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతుంది.