జాతీయ వార్తలు

నదిలోకి దూసుకెళ్లిన వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: హస్సాన్‌ జిల్లాలో సెలవులకని పది మంది యువకులు ఎస్‌యూవీ వాహనంలో చిక్‌మాగలూర్‌కి వెళుతుండగా.. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి.. నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సతీష్‌(24), దిలీప్‌(24), జయంత్‌(23), శివస్వామి(24), జనార్థన్‌(22), కార్తీక్‌(24), రాజు(24)లు మృతిచెందగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరంతా బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.