జాతీయ వార్తలు

ట్రక్కు, బస్సు ఢీకొని 10మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాందా నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణీకులతో వెళుతున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొనటంతో పది మంది చనిపోయారు. మృతులలో ఓ చిన్నారి కూడా ఉన్నది. ఏడుగురు ఘటనా స్థలంలో మృతిచెందగా, ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.