జాతీయ వార్తలు

రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో ద్విసభ్యకమిటీని నియమించింది.
షకీలాశంఘూ, సూరత్ సింగ్‌లతో కూడిన ఈ కమిటీ రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నది.