జాతీయ వార్తలు

రోహిత్ ఆత్మహత్యపై ఎన్‌సీపీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముంబయిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) గురువారం ర్యాలీ నిర్వహించింది. బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ మండిపడింది. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఎన్‌సీపీ డిమాండ్‌ చేసింది.