జాతీయ వార్తలు
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 December 2015
దిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో కేంద్రం కక్షసాధింపు చర్యతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎం.పీలు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే వారు వెల్లోకి దూసుకుపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యులు శాంతించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ ఎం.పీలు వినిపించుకోలేదు. గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు.