జాతీయ వార్తలు

శబరిమల ఆలయంలో భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల ఆలయం ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయంలో విస్తత్ర బందోబస్తు ఏర్పాటుచేశారు. దాదాపు 2300 మంది సిబ్బందితో ఈ బందోబస్తును నిర్వహిస్తున్నారు. గత నెలలో మాసపూజ సందర్భంగా ఆలయం తెరుచుకున్న సందర్భంలో కొంతమంది మహిళలు వెళ్లటానికి ప్రయత్నించారు. దీంతో హిందూ సంస్థలు ప్రతిఘటించాయి. దీంతో పంబ, నీలక్కల్, సన్నిధానం, ఎలవుంకల్ తదితర ప్రాంతాల్లో విస్తత్రంగా బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ 144 సెక్షన్ విధించారు.