జాతీయ వార్తలు

సంఝౌత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత వైమానిక మెరుపు దాడుల తరువాత నిలిచిపోయిన సంఝౌత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ఆదివారం నుంచి తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ భారత్‌కు అప్పగించిన తరువాత భారత్, పాకిస్థాన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 3న తొలి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరుతుందని, సోమవారం రిటర్న్ అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.