జాతీయ వార్తలు
శశిథరూర్ కార్యాలయంపై బీజీపీ దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 July 2018
తిరువనంతపురం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గవర్నమెంట్ ప్రెస్కు సమీపంలో శశిథరూర్కు కార్యాలయం ఉంది. దాదాపు 15మంది కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కార్యాలయంలో శశిథరూర్ లేరు.