జాతీయ వార్తలు

మేటి హాకీ ఆటగాడు షాహిద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత హాకీ క్రీడాకారుల్లో దిగ్గజంగా పేరొందిన మహ్మద్ షాహిద్ (56) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత నెల 29న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆయనను బెనారస్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత గుర్గావ్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వైద్యఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు విడుదల చేసింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ ప్రాతినిధ్యం వహించారు.