శ్రీకాకుళం

ఎయిడెడ్ ఉపాధ్యాయుల డిఎ బకాయి బిల్లులు మంజూరుకు కృషి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 21 : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 1026 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి డిఎ అరియర్ బిల్లులు, రిటైర్ అయిన వారి బకాయిలను డిఇఓ ద్వారా బడ్జెట్ తెప్పించి బిల్లులను మంజూరు చేస్తామని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ మేరకు రమణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిల్డ్‌నాయకులు సిహెచ్ ప్రభాకర్‌రెడ్డి, కోడూరి వెంకట్రావు, బి శ్రీనివాసరావు, ఒగిరాల వెంకటేశ్వర్లు, ఎస్‌ఏ బాలు, రమేష్, బి డానియేలు, ఏ ఆదినారాయణ ఉన్నారు.