జాతీయ వార్తలు

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈరోజు మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 27714 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 8551 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.95 వద్ద కొనసాగుతోంది.