జాతీయ వార్తలు

కర్ణాటక దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం: సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: మోదీ ఎక్కడికి వెళ్లినా తప్పుడు ప్రచారం, చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారని సోనియా విమర్సించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ మంగళవారనాడు మాట్లాడారు. కర్ణాటకను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కాంగ్రెస్ తీర్చిదిద్దిందని అన్నారు. ప్రజల కోసం లెక్కకు మించిన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కరువు బారిన పడిన అన్ని రాష్ట్రాలకు వారు (కేంద్రం) నష్టపరిహారం ఇచ్చినా కర్ణాటకను పట్టించుకోలేదని విమర్శించారు.