మెయిన్ ఫీచర్
రాష్ట్రప్రభుత్వం అందించే కానుకలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 March 2017
ఏటేటా వైభవోపేతంగా జరిగే లోకపాలకుడైన యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించే సాంప్రదాయం నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో ప్రారంభమైంది. నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం కెసిఆర్ సైతం కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. మహావైభవకల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.సప్తగిరీశుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పక్షాన ఏకశిఖరుడైనా యాదగిరిశుడికి పట్టువస్త్రాలు ప్రతి ఏటా పంపిస్తున్నారు.