జాతీయ వార్తలు

స్మృతీ ఇరానీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి.