జాతీయ వార్తలు

అనర్హత వేటు వేయలేం:సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న చట్ట సభల సభ్యులు దోషులుగా తేలకముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైతే వారిని అనర్హలుగా పరిగణించలేమని, ఈ విషయాన్ని పార్లమెంట్ చూసుకుంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది.