జాతీయ వార్తలు

కావేరీ ముసాయిదా సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేసే విషయంలో మే 14న జల వనరుల శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా ముసాయిదాను సమర్పించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఆదేశించింది. అలా చేయకపోతే కేంద్రం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. కావేరీ జలాల వివాదం కేసులో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ ఈ తీర్పు వెలువరించింది.