జాతీయ వార్తలు

ఏపీనుంచి సురేశ్‌ప్రభు...ఓకే అన్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి:ఆంధ్రప్రదేశ్‌నుంచి రాజ్యసభ అభ్యర్థిగా రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు పేరును బిజెపి అధిష్టానం ప్రతిపాదించగా మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందుకు ఆమోదం తెలిపారు. మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక టిడిపి తరపున పుష్పరాజ్ పేరును ఖరారు చేశారు. మహానాడు సందర్భంగ ఆదివారం సాయంత్రం సమావేశమైన టిడిపి పొలిట్‌బ్యూరో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.