జాతీయ వార్తలు

శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి నల్ల రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విగ్రహ ధ్వంస ఘటనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి నల్ల రంగు పూశారు. కొందరు విద్యార్థులే ఈ పనిచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.