ఆంధ్రప్రదేశ్‌

ఎంపీలకు టిడిపి విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:లోక్‌సభలో జిఎస్‌టి బిల్లు ప్రవేశపెట్టనున్నందున ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. 9,10,11 తేదీల్లో తప్పనిసరిగా లోక్‌సభ సమావేశాలకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో జిఎస్‌టి బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ ఇటీవల రాజ్యసభలో ఆ బిల్లుకు కొన్ని సవరణలతో ఆమోదం లభించినందున మరోసారి లోక్‌సభకు బిల్లు వచ్చింది. దీనిపై చర్చించి,అవసరమైతే ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా సభ్యులకు టిడిపి ఈ విప్ జారీ చేసింది.