జాతీయ వార్తలు

సరిహద్దు జిల్లాల్లో సైన్యం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన వైమానిక మెరుపు దాడుల తరువాత సైన్యం సరిహద్దు జిల్లాలో అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్టమ్రైన గుజరాత్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈరోజు జరగాల్సిన డీజీపీ ఉన్నతస్థాయి సమావేశాన్ని రద్దు చేశారు. అలాగే పంజాబ్‌లోనూ సైన్యం అప్రమత్తమైంది. ఇక్కడ పోలీసులను, భద్రతా బలగాలను మోహరించారు.