జాతీయ వార్తలు

సచివాలయంలోకి చిరుతపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్ సచివాలయంలోకి చిరుతపులి ప్రవేశించింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చిరుత పులి సెక్రటేరియట్‌లోకి వచ్చినట్లు సీసీ టీవీ కెమెరాల్లో గుర్తించారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది దాదాపు వందమంది వచ్చి పులి కోసం గాలిస్తున్నారు.