జాతీయ వార్తలు

ట్రక్కు లోయలోపడి 8మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు లోయలోపడి దాదాపు 8మంది చనిపోయారు. గడాపూర్ నుంచి బ్రాహ్మణ్‌గావ్ వెళుతున్న ట్రక్కు బలిగూడ సమీపంలో పోయిగూడ ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో ఈ ఘటన జరిగింది. ట్రక్కులో 40మందికి పైగా ప్రయాణిస్తున్నారు. గాయపడిన 25మందిని ఆసుపత్రికి తరలించారు.