జాతీయ వార్తలు
తెలంగాణలో బలపడతాం : అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 29 May 2016
హైదరాబాద్:తెలంగాణలో 2019 ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా అవతరిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టిఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదనలేవీ లేవని, వచ్చినపుడు పరిశీలిస్తామని అన్నారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు వచ్చే మూడేళ్లూ రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తూనే ఉండాలని, అప్పుడే అధికారంలోకి రాగలమని శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లో జరిగిన బిజెపి పదాధికారులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.