జాతీయ వార్తలు
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 July 2019
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారంలో తనను మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.