జాతీయ వార్తలు

టీటీడీ వివాదాలపై సుప్రీంకోర్టు పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీటీడీపై నెలకొన్న వివాదాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఏంపీ సుబ్రమణ్యం స్వామి నిర్ణయించారు. టీటీడీపై కొంత కాలంగా వస్తున్న ఆరోపణలు, శ్రీవారి నగల వ్యవహారం గురించి సుబ్రమణ్య స్వామి ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొననున్నారు. రమణ దీక్షితులు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.