జాతీయ వార్తలు
కుప్పకూలిన మానవ రహిత విమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 September 2016
జైసల్మేర్ (రాజస్థాన్) : రాజస్థాన్లోని జైసల్మేర్ బడా బాగ్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం (యూఏవీ) గురువారం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓజా వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. రిమోట్ కంట్రోల్ లేదా ఆటోమేటిక్ టెక్నాలజీ సాయంతో యూఏవీలు పనిచేస్తాయి.