జాతీయ వార్తలు

ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: శ్రీనగర్ పట్టణంలోని జైదల్ పోలీస్ స్టేషన్‌పై కొందరు ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎఎస్‌ఐ, కానిస్టేబుల్ మరణించగా, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో సంఘటన ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.