జాతీయ వార్తలు

ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు జవాన్లకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: అనంతనాగ్ జిల్లా బిజ్‌బిహారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ జవాన్ల వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.