జాతీయ వార్తలు

యుపిలో వరదలు : 12 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యుపిలోని పలు ప్రాంతాలు వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. వరదల వల్ల ఇంతవరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.