జాతీయ వార్తలు

మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయిస్తూ యూపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీనిపై ఎన్జీఓ లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై తీర్పునిస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మాజీ సీఎంలకు ప్రభుత్వ వసతిని కొనసాగిస్తూ యూపీ ప్రభుత్వం చేసిన సవరణను సుప్రీం కోర్టు కొట్టివేసింది. యూపీ ప్రభుత్వం చేస్తున్న చట్ట సవరణ వివక్షతతో కూడుకున్నదని, సమానత్వ సూత్రానికి విరుద్ధమని వెల్లడించింది.