జాతీయ వార్తలు

ముగ్గురు ‘ఉపాధి’ కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో పలువురు కూలీలు ఉపాధి పనుల నిర్వహణలో భాగంగా మట్టి గడ్డలు తవ్వుతున్నారు. మట్టి పెళ్లలు ఒక్కసారిగా మీదపడడంతో సరికెల ముత్తమ్మ(50), జెల్లా పోసాని, సరికెల రాజు(55) అనే కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 6గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా... గాయపడ్డ వారిని మెట్‌పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.