జాతీయ వార్తలు
దిల్లీ పాలనలో కేంద్రం జోక్యం లేదు:వెంకయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 August 2016
దిల్లీ: దిల్లీ ప్రభుత్వ పాలనలో ప్రధాని మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం మీడియాతో అన్నారు. కొంతమంది విపక్ష నాయకులు దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రధాని కారణమంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిదానికీ మోదీ స్పందించాలని అనుకోవడంలో అర్థం లేదన్నారు.