జాతీయ వార్తలు

కేంద్ర మంత్రులను కలిసిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారంనాడు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు. కాగా విశాఖకు రైల్వేజోన్ తప్పక వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పినట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా వీరితో పాటు ఢిల్లీవెళ్లి కేంద్రమంత్రులను కలిశారు.