జాతీయ వార్తలు

యూపీలోని అన్ని నదుల్లో వాజపేయి అస్థికలు నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: యూపీలోని చిన్నా,పెద్ద నదుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహానేత కర్మభూమి అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆయన అస్థికలు నిమజ్జనం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా వాజ్‌పేయి లక్నో నుంచి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే.