జాతీయ వార్తలు

అనంతలో హత్యలు పెరిగిపోతున్నాయి:వైఎస్స్‌ఆర్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుందేల్‌ఖడ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈపాటికి అభివృద్ధిచెంది ఉండేదని మాజీ ఎంపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేత అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచన దీక్షలో ఆయన మాట్లాడుతూ..హంద్రినీవా ద్వారా మూడు లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటాలు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.