జాతీయ వార్తలు

మైన్మార్ సరిహద్దులో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: భారత్-మైన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం 12.17 గంటలకు భూతలానికి 35 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది.