జాతీయ వార్తలు
కలుషిత ఆహారం తిని 40మంది విద్యార్థులకు అస్వస్థత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 March 2018
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కస్తూర్భీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నా భోజనం విషపూరితం కావటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు.