జాతీయ వార్తలు

కోల్‌కతా బయలుదేరిన సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఏం కేసీఆర్ సన్నాహాలు తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా ఆయన తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు సోమవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కోల్‌కతా బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ మెంబర్ కేశవరావు, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, రాజ్యసభ అభ్యర్థి సంతోష్‌కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్, మమత మధ్య రెండు గంటల పాటు చర్చలు కొనసాగుతాయి. అనంతరం ఆయన ప్రసిద్ధి కాళీమాతను దర్శించుకుంటారు.