జాతీయ వార్తలు

ఆధిక్యం దిశగా బీజేపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మెజారిటీ దిశగా దూసుకు పోతున్నది. ఇప్పటికే 5 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ దాదాపు 110 కిపైగా స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 40కి పైగా స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తున్నది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు గాను 222 సీట్లలో ఎన్నికలు జరిగాయి. జయనగర్ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ ప్రచారం చేస్తుండగా మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడింది. మరోస్థానం రాజరాజేశ్వరి స్థానంలో భారీగా నకిలీ ఓటరు కార్డులు బయటపడటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 2013 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 122 సీట్లు, జేపీకి సీట్లు 40, జేడీఎస్‌కు 40 సీట్లు వ‌చ్చాయి.