జాతీయ వార్తలు

ప్రయాణీకులను ఢీకొట్టిన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కోశికొలన్ రైల్వేస్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటుతున్న ఏడుగురు ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. వీరిలో ఓకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.