జాతీయ వార్తలు

ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీతో పాటు మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాలలో పొగ మంచు కురుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రయాణ సమయాలను పొడిగించారు. దాదాపు 10 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాహనాల హెడ్‌లైన్స్‌ను ఆన్‌లో ఉంచి డ్రైవ్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నారు.