జాతీయ వార్తలు

ఈవీఎంలే మంచిది:నితీష్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బ్యాలెట్ బాక్సుల కంటే ఈవీఎంల వాడకమే ఉత్తమమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ మిషన్లు ఉంచిన తరువాత ఎవరికి ఓటు వేశారో స్పషంగా తెలుస్తుందని అన్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌కు తాను మద్దతు ఇవ్వటం లేదని అన్నారు.